ప్రస్తుతం ఉన్న ధరల సూచీ, అదేవిధంగా భవిష్యత్తులో ఎనిమిదేళ్ల కాలం పాటు పెరగబోయే ధరలకు అనుగుణంగా పీఆర్సీ సిఫార్సులు ఉండాలే కానీ, ఉద్యోగులు నష్టపోయే రీతిలో సిఫార్సులు చేయడం ఎంతమాత్రం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక రాష్ట్రంలో గల లక్షలాదిమంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల అభిమానాన్ని చూర గొనేలా గత ప్రభుత్వం కన్నా మెరుగైన ఫిట్మెంట్ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాలని ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షు డు సామల సింహాచలం విజ్ఞప్తి చేసారు.
COMMENTS